తిరుమల ఘాట్ రోడ్ల రూపురేఖలు మారబోతున్నాయి.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

4 days ago 3
Tirumala Ghat Roads Funds: తిరుమల ఘాట్ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.12 కోట్లతో రెండు ఘాట్ రోడ్ల మరమ్మతులకు ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వంలో రోడ్లు గుంతలమయంగా మారాయని, వాటిని బాగు చేయాలని టీటీడీ ఛైర్మన్ కోరారు. అలాగే, 2025లో తిరుమలలో జరిగే గరుడ సేవల తేదీలను, రద్దు చేసిన తేదీలను కూడా ప్రకటించారు. విశాఖపట్నంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి సామూహిక వ్రతం వైభవంగా జరిగింది.
Read Entire Article