తిరుమల పవిత్రతను కాపాడేలా.. టీటీడీ కీలక నిర్ణయం..

10 months ago 50
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల పవిత్రతను కాపాడేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఏడుకొండలకు ఆనుకుని ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించరాదని నిర్ణయించింది. టీటీడీ ఛైర్మన్ అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే భూముల కేటాయింపులు, బదలాయింపులపై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణం వివాదాస్పదమైన నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Entire Article