తిరుమల లడ్డూ వివాదం.. యాదాద్రి ఆలయ అధికారుల కీలక నిర్ణయం

1 year ago 42
తిరుమల లడ్డూ వివాదం వేళ యాదాద్రి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయ లడ్డూకు వినియోగించే నెయ్యిని పరీక్షల కోసం హైదరాబాద్ పంపించారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఉన్నట్లు రిపోర్టు రావటంతో ఆలయ అధికారులు అలర్ట్ అయ్యారు.
Read Entire Article