తిరుమల వెళ్లే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. ఆ సమస్యకు చెక్, వాళ్లకు వార్నింగ్!

7 months ago 10
TTD Ensuring Health Safety Top Priority: తిరుమలలో భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో హోటల్స్ నిర్వాహకులు, యజమానులకు శిక్షణా కార్యక్రమం నిర్వహఇంచారు. భక్తులకు మంచి ఆహారం అందించాలని టీటీడీ సూచించింది. అలాగే నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఫుడ్ సేఫ్టీ నిర్దేశించిన ప్రమాణాలను పాటించాలని సూచించారు. మూడు నెలలకు ఒకసారి హోటాల్స్ వ్యాపారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహఇస్తామని టీటీడీ తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article