తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. 3 రోజుల పాటు టికెట్ల జారీ రద్దు

2 months ago 5
వరుస సెలవులు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. దీంతో స్వామి వారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. క్యూ లైన్లు పెరిగిపోవడంతో.. భక్తుల రద్దీని కట్టడి చేసేందుకు టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. 3 రోజుల పాటు శ్రీవాణి దర్శన టికెట్లను ఆఫ్‌లైన్‌లో జారీ చేయడం నిలిపివేయాలని నిర్ణయించింది. భక్తుల రద్దీ తగ్గిన తర్వాత తిరిగి టికెట్లు ఇవ్వనున్నట్లు టీటీడీ తెలిపింది.
Read Entire Article