తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తున్నారా.. భక్తులు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి

2 months ago 6
Tirumala Vaikunta Dwara Darshan Ttd Guidelines For Devotees: తిరుమల వైకుంఠ ఏకాదశి వేడుకలకు సిద్ధమైంది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది టీటీడీ. తొలి మూడు రోజులు టోకెన్లు ఉన్న భక్తులకు, ఆ తర్వాత సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా దర్శనం ఉంటుంది. భక్తుల రద్దీ నియంత్రణకు, సౌకర్యవంతమైన దర్శనం కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article