Tirumala Annaprasadam Corpus Fund Rs 2263 Crores: తిరుమల శ్రీవారి అన్నప్రసాదానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. అన్నప్రసాదం నాణ్యత, రుచికి భక్తులు ఫిదా అవుతున్నారని, దీనివల్ల ట్రస్ట్ కార్పస్ నిధులు భారీగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. 2024-25లో రూ.2127 కోట్లు, ఆగస్టు 2025 నాటికి రూ.2263 కోట్లకు నిధులు చేరాయని వెల్లడించారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు.