తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద వివాదం.. పాలకమండలి సభ్యుడి తీవ్ర ఆగ్రహం

2 months ago 4
Tirumala Ttd Member Naresh Angry On TTD Employee: తిరుమల ఆలయ మహాద్వారం దగ్గర టీటీడీ ఉద్యోగి అత్యుత్సాహం ప్రదర్శించారు. టీటీడీ పాలకమండలి సభ్యులు నరేష్ కుమార్ శ్రీవారిని దర్శించుకుని మహాద్వారం దగ్గరకు వచ్చారు. అయితే ఆయన బయటకు రావడానికి ప్రయత్నించగా.. టీటీడీ ఉద్యోగి గేటు తీసేందుకు నిరాకరించారు. దీంతో నరేష్ కుమార్ టీటీడీ ఉద్యోగి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన టీటీడీ వీజీవో సర్థి చెప్పారు.
Read Entire Article