తిరుమల శ్రీవారి ఆలయంలో అపచారం.. ఆ ముగ్గురు భక్తులు చేసిన పనికి, కనీసం ఆ తెలివి కూడా లేదా!

1 week ago 2
Tirumala Devotees Apacharam: తిరుమలలో ఒక సంఘటన జరిగింది. ముగ్గురు భక్తులు చెప్పులు వేసుకుని శ్రీవారి ఆలయ మహా ద్వారం వరకు వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వచ్చిన వారిని టీటీడీ సిబ్బంది గుర్తించలేదు. ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా సిబ్బంది తనిఖీల్లో విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. మరోసారి ఈ తప్పు జరగకుండా చూసుకోవాలంటున్నారు.
Read Entire Article