తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక స్వాగతం.. వీరికి మాత్రమే మర్యాదలు, ఎవరెవరంటే

5 months ago 11
Tirumala Temple Speical Isthikaphal Welcome: తిరుమల శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తులు క్యూలలో వెళ్తారు. కానీ, రాజ్యాంగ పదవుల్లో ఉన్న ప్రముఖులకు, మఠాధిపతులకు టీటీడీ ప్రత్యేక మర్యాదలు చేస్తుంది. వారి హోదా, సనాతన ధర్మానికి చేసిన కృషిని బట్టి ఆలయం వివిధ రకాల స్వాగతాలను అందిస్తుంది. పూర్ణకుంభం, ఇస్తికఫాల్ వంటి గౌరవాలతో పాటు, వేదమంత్రాలతో ఆహ్వానించి, దర్శనం చేయించి, తీర్థప్రసాదాలు అందజేయడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక సంప్రదాయాలు ఆలయ గౌరవంలో భాగం, అరుదుగా లభించే మర్యాదలు.
Read Entire Article