తిరుమల శ్రీవారి దర్శనం.. అరుదైన రికార్డులు సృష్టించిన శుక్రవారాలు

11 hours ago 1
వేసవి సెలవులు ముగియడంతో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుతుందని భావించినా, మే, జూన్ నెలల్లో శుక్రవారాల్లో రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సాధారణంగా శుక్రవారాల్లో అభిషేకం కారణంగా దర్శన సమయం తగ్గుతుంది. అయినప్పటికీ, ఈసారి ప్రతి శుక్రవారం సుమారు 70 వేల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. సిబ్బంది సమన్వయంతో ఇది సాధ్యమైందని అదనపు ఈవో వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. మరి శుక్రవారాల నాడు ఎంత మంది భక్తులు వచ్చారంటే..
Read Entire Article