తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లొస్తుండగా ప్రమాదం.. నలుగురి మృతి, 10మందికి తీవ్ర గాయాలు

1 year ago 24
Madakasira Road Accident: సత్యసాయి జిల్లా మడకశిర మండలం బుల్ల సముద్రం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని మినీ టెంపో బస్సు ఢీకొన్న ఘటనలో చనిపోగా.. మరో 10మంది వరకు గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున రోడ్డుపై ఆగి ఉన్న లారీని మినీ టెంపో వ్యాన్ ఢీకొట్టింది. క్షతగాత్రులను వెంటనే బెంగళూరుకు తరలించారు. చనిపోయిన వారిని గుడిబండ, అమరాపురం మండలాలకు చెందినవారిగా గుర్తించారు. వీరంతా తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది.
Read Entire Article