తిరుమల శ్రీవారి బెంగళూరు భక్తుడిది ఎంత గొప్ప మనసు.. వారి ప్రాణాలు నిలబెట్టేందుకు

9 months ago 22
Tirumala Devotee Rs 10 Lakhs Donation: తిరుమల శ్రీవారికి భక్తులు భారీగా విరాళాలు అందిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఒక సంస్థ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన మరో సంస్థ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళం అందజేసింది. ఈ విరాళాలను పేదలకు అన్నదానం చేయడానికి వినియోగించాలని కోరారు. ఇంతకీ ఈ విరాళాల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఇంకా ఎవరెవరు విరాళాలు ఇచ్చారో తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి.
Read Entire Article