తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నెల రోజులు కోనేరు బంద్..

7 months ago 27
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో శ్రీవారి కోనేరు నెల రోజుల పాటు మూసివేయనున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో మరమ్మత్తులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జూలై 20 నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకూ తిరుమల శ్రీవారి పుష్కరిణిలో మరమ్మత్తులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలరోజులు కోనేట్లోకి భక్తులను అనుమతించమని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ఈ నెలరోజులు పుష్కరిణి హారతి కార్యక్రమం కూడా ఉండదని తెలిపింది.
Read Entire Article