తిరుమల శ్రీవారి భక్తులకు ఈ విషయం తెలుసా.. నేటి నుంచి మూడ్రోజులు ఆ ఛాన్స్ లేదు

1 week ago 3
Tirumala Arjitha Sevas Cancelled: తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఇవాళ శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంత రుతువులో శ్రీమలయప్ప స్వామివారికి వేసవి తాపం నుంచి ఉపశమనం కల్పించేందుకు ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. చైత్రశుద్ధ త్రయోదశి మొదలు చైత్రపున్నమి వరకు మూడురోజులపాటు ఈ వేడుకల్ని నిర్వహిస్తారు. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామివారికి సమర్పించటమే కాకుండా వివిధ ఫలాలు నివేదిస్తారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటూ ఆర్జిత సేవల్ని రద్దు చేశారు.
Read Entire Article