తిరుమల: శ్రీవారి భక్తులకు శుభవార్త.. కొండపై ఆ ఇబ్బందులు తప్పనున్నాయ్! టీటీడీ ఈవో ఆదేశాలు

11 months ago 20
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. తిరుమలలో వసతి గదులు విషయంలో టీటీడీ సరికొత్త ఆలోచన చేస్తోంది. వసతి గదుల కేటాయింపులో ఆలస్యం జరగకుండా. శ్రీవారి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే వసతి గదుల ఖాళీలు, కేటాయింపులకు సంబంధించిన వివరాలతో సమగ్ర సమాచారం తెలిసేలా యాప్ తయారు చేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. ఈ యాప్ ‌పైన టీటీడీ సిబ్బందికి అవగాహన కల్పించి.. గదుల కేటాయింపులో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read Entire Article