తిరుమల: శ్రీవారి భక్తులకు శుభవార్త.. కొండపై ఆ ఇబ్బందులు తప్పనున్నాయ్! టీటీడీ ఈవో ఆదేశాలు

2 weeks ago 6
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. తిరుమలలో వసతి గదులు విషయంలో టీటీడీ సరికొత్త ఆలోచన చేస్తోంది. వసతి గదుల కేటాయింపులో ఆలస్యం జరగకుండా. శ్రీవారి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే వసతి గదుల ఖాళీలు, కేటాయింపులకు సంబంధించిన వివరాలతో సమగ్ర సమాచారం తెలిసేలా యాప్ తయారు చేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. ఈ యాప్ ‌పైన టీటీడీ సిబ్బందికి అవగాహన కల్పించి.. గదుల కేటాయింపులో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read Entire Article