తిరుమల శ్రీవారికి తమిళనాడు మంత్రి కళ్లు చెదిరే విరాళం.. ఎంతో తెలుసా?

6 months ago 14
టీటీడీకి మరోసారి భారీ విరాళం అందింది. తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.44 లక్షలు విరాళంగా అందించారు. నవంబర్ నెలలో కేఎన్ నెహ్రూ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ఒక్కరోజు అన్నప్రసాదం పంపిణీకి ఖర్చయ్యే 44 లక్షలు విరాళంగా అందించారు. కేఎన్ నెహ్రూ తరుఫున ఆయన ప్రతినిధులు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు.
Read Entire Article