తిరుమల శ్రీవారికి ప్రభుత్వ బ్యాంక్ ఛైర్మన్ భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో, ఎంతంటే!

7 months ago 7
Tirumala TTD Devotee Rs 44 Lakhs Donation: తిరుమల శ్రీవారికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఛైర్మన్ భారీ విరాళం అందజేశారు. భక్తుల భద్రత కోసం ఈ విరాళం ఉపయోగపడుతుంది. శ్రీరంగం రంగనాథస్వామి తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది. చిత్తూరు జిల్లాలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి పూజా సామగ్రి సరఫరా కోసం టీటీడీ టెండర్లు ఆహ్వానించింది. మరిన్ని వివరాల కోసం ఆలయ కార్యాలయాన్ని సంప్రదించగలరు.
Read Entire Article