Tirumala Special Facilities For Devotees Who Donate Rs 1 crore TTD: తిరుమల శ్రీవారిని నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. అయితే కొందరు భక్తులు మాత్రం శ్రీవారికి భారీగా విరాళాలను అందజేస్తుంటారు.. కొంతమంది లక్షల్లో, కోట్ల రూపాయల్లో విరాళాలు ఇస్తారు. అయితే ఇలా విరాళాలు ఇచ్చేవారికి టీటీడీ సకల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది.. భక్తులకు టీటీడీ కల్పించే సౌకర్యాల వివరాలు ఇలా ఉన్నాయి.