తిరుమలకు గంట ముందే బయల్దేరండి.. శ్రీవారి భక్తులకు టీటీడీ రిక్వెస్ట్, ఎందుకంటే?

1 day ago 4
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని కనీసం గంట ముందుగానే ప్రారంభించాలని సూచించింది. తిరుమల కనుమ రహదారులలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలు ఆలస్యమవుతాయని.. దీనిని దృష్టిలో పెట్టుకుని గంట ముందుగానే బయల్దేరాలని శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది.
Read Entire Article