తిరుమలలో అపచారం.. మహారాష్ట్ర భక్తుడి నిర్వాకం..!

10 months ago 26
తిరుమలలో డ్రోన్ కలకలం రేపింది. తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో డ్రోన్ చక్కర్లు కొట్టింది. పది నిమిషాల పాటు శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ విహరించినట్లు తెలిసింది. మహారాష్ట్రకు చెందిన భక్తుడు ఈ డ్రోన్ కెమెరాను ఉపయోగించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని గుర్తించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్దకు చెప్పులతో వచ్చిన ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
Read Entire Article