తిరుమలలో అలాంటి వాటికి అవకాశమే లేదు.. ఏపీ ప్రభుత్వం క్లారిటీ..

6 months ago 15
తిరుమలకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. చంద్రగ్రహణం సందర్భంగా ఇటీవల తిరుమల ఆలయ ద్వారాలు మూసివేశారు. అయితే తిరుమల మహాద్వారం తాళాలు ఓ ప్రైవేట్ వ్యక్తి చేతికి అప్పగించారంటూ నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం స్పందించింది. అసలు ఏం జరగిందనే దానిపై క్లారిటీ ఇచ్చింది.
Read Entire Article