తిరుమలలో ఎన్నారైలకు ప్రత్యేకంగా దర్శనం.. చాలా సింపుల్, ఇలా చేస్తే చాలు

4 months ago 11
Tirumala Nri Special Entry Darshan: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ఎన్నారైలకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. వీరికి ప్రత్యేక క్యూ లైన్, ముందస్తు టికెట్ అవసరం లేకుండా దర్శనం లభిస్తుంది. అయితే, కొన్ని ముఖ్యమైన నిబంధనలు, డాక్యుమెంట్లు తప్పనిసరి. వసతి, ఆర్జిత సేవలకు కూడా ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి. ఈ వివరాలు తెలుసుకుని మీ యాత్రను సులభతరం చేసుకోవచ్చు. ఎన్నారైల ప్రత్యేక దర్శనానికి సంబధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article