తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒక్కరోజులోనే, సరికొత్త రికార్డు

1 year ago 31
Tirumala Temple Hundi Collection Record: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం శ్రీవారిని ఏకంగా 72వేలమంది భక్తులు దర్శించుకున్నారు. అంతేకాదు స్వామివారి హుండీకి కాసుల వర్షం కురిసింది. ఒక్కరోజులనే రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. చాలా రోజుల తర్వాత తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.5కోట్ల మార్కును దాటేసింది. మరోవైపు తిరుమలలో పవిత్రోత్సవాలకు అంకురార్పరణ జరిగింది. నేటి నుంచి ఈ ణెల 17 వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి.. ఈ క్రమంలో మూడు రోజుల పాటూ ఆర్జిత సేవల్ని రద్దు చేశారు.
Read Entire Article