తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. చాలా అరుదు ఇలా..

2 hours ago 1
తిరుమలలో శనివారం అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. రికార్డు స్థాయిలో లక్షన్నర మంది భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అలాగే శ్రీవాణి కరెంట్ బుకింగ్ టికెట్లను కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం రోజున వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించమని టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.
Read Entire Article