Tirumala TTD Canteens Revised Eoi: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్య గమనిక! పరిపాలనా కారణాల వల్ల తిరుమలలోని పెద్ద, జనతా కాంటీన్ల కేటాయింపుల కోసం ఈవోఐ పత్రాల జారీ, సమర్పణ, పరిశీలన తేదీలు మారాయి. నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వైభవంగా పుష్పయాగం జరిగింది. జూలై 5 నుండి 13 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాల నుండి భక్తులను కాపాడాలని ఈ పుష్పయాగం నిర్వహించారు.