తిరుమలలో ఘనంగా గరుడ వాహన సేవ.. గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుగిరులు

8 months ago 21
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం గరుడ వాహన సేవ ఘనంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారు తనకు అత్యంత ప్రీతికరమైన గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం సాయంత్రం 6.30కి తిరుమలలో గరుడ వాహనసేవ మొదలైంది. గరుడ సేవను చూసేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు, భక్తుల గోవింద నామస్మరణతో ఏడుకొండలు మార్మోగాయి. మరోవైపు గ్యాలరీల్లోకి సుమారుగా రెండు లక్షల మందికి పైగా భక్తులు చేరుకున్నారు. పార్కింగ్‌ ప్రాంతాలు పూర్తిగా నిండిపోయాయి.
Read Entire Article