తిరుమలలో రామకృష్ణ తీర్థ ముక్కోటి.. వారికి అనుమతి లేదు.. టీటీడీ ప్రకటన

1 month ago 7
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమల మరో ఉత్సవానికి ముస్తాబవుతోంది. తిరుమలలో ఫిబ్రవరి ఒకటో తేదీన రామకృష్ణ తీర్థ ముక్కోటి జరగనుంది. ఈ నేఫథ్యంలో టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతోంది. ఏర్పాట్లపై బుధవారం రోజున టీటీడీ ఏఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అలాగే తీర్థ ముక్కోటికి గుండె జబ్బులు ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, చిన్నపిల్లలకు అనుమతి లేదని టీటీడీ ప్రకటించింది.
Read Entire Article