తిరుమలలో రెండు రోజుల పాటూ తుంబురుతీర్థ ముక్కోటి.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు

1 month ago 3
TTD On Tirumala Tumburu Theertha Mukkoti Arrangements: తిరుమలలో ఈ నెల 31, ఏప్రిల్ 1న తుంబురు తీర్థ ముక్కోటిని నిర్వహించనుంది. ఈ రెండు రోజుల పాటూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే భక్తుల్ని అనుమతిస్తారని టీటీడీ తెలిపింది. వృద్దులు, 12 ఏళ్లలోపు చిన్నారులు, దీర్ఘవ్యాధిగ్రస్తులకు అనుమతి లేదు. భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాన్ని టీటీడీ ఏర్పాటు చేస్తుంది. ప్రైవేట్ వాహనాలకు నో ఎంట్రీ, ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే రావాలి.
Read Entire Article