TTD On Tirumala Tumburu Theertha Mukkoti Arrangements: తిరుమలలో ఈ నెల 31, ఏప్రిల్ 1న తుంబురు తీర్థ ముక్కోటిని నిర్వహించనుంది. ఈ రెండు రోజుల పాటూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే భక్తుల్ని అనుమతిస్తారని టీటీడీ తెలిపింది. వృద్దులు, 12 ఏళ్లలోపు చిన్నారులు, దీర్ఘవ్యాధిగ్రస్తులకు అనుమతి లేదు. భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాన్ని టీటీడీ ఏర్పాటు చేస్తుంది. ప్రైవేట్ వాహనాలకు నో ఎంట్రీ, ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే రావాలి.