తీహార్‌ జైలులో కవితకు అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు

9 months ago 15
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమె.. అనారోగ్యానికి గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను వెంటనే ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా, కవిత ఆరోగ్యంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Read Entire Article