తెంగాణలో దంచికొడుతున్న ఎండలు.. వచ్చే 5 రోజులు జాగ్రత్త, వాతావరణశాఖ హెచ్చరిక

2 months ago 3
తెలంగాణ వాసులకు అలర్ట్. ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు దంచికొడుతుండగా.. రానున్న ఐదు రోజులో భానుడు మరింత ప్రభావం చూపుతాడని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలను నమోదవుతుండగా.. రానున్న 3-5 రోజుల్లో రికార్డు స్థాయిలో 40 డిగ్రీలకు చేరుకుంటుందని హెచ్చరించారు.
Read Entire Article