తెనాలి గీతాంజలి కుటుంబానికి అండగా వైసీపీ.. రెండో ఏడాది ఆర్థిక సాయం..

1 week ago 3
తెనాలికి చెందిన గీతాంజలి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తోంది. గీతాంజలి కుటుంబానికి రెండో ఏడాది కూడా వైసీపీ నేతలు ఆర్థిక సాయం అందించారు. గీతాంజలి కుటుంబానికి అండగా నిలుస్తూ తెనాలి నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జి అన్నాబత్తుని శివకుమార్ గతేడాది రూ.50,000 సాయం అందించారు. ఈ ఏడాది కూడా వైసీపీ తరుఫున గీతాంజలి కుటుంబానికి మరో రూ.50,000 అందజేశారు. మరో వైపు 2024 మార్చి నెలలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గీతాంజలి మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై వైసీపీ, టీడీపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకున్నాయి. గీతాంజలి కుటుంబానికి అండగా నిలుస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ అప్పట్లో రూ.20 లక్షలు ఆర్థిక సాయం అందించారు.
Read Entire Article