తెలంగాణ ఆరోగ్యశాఖ అలర్ట్.. ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దు.. కీలక హెచ్చరికలు జారీ..

7 months ago 16
తెలంగాణలో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వైద్య ఆరోగ్యశాఖ ప్రజల కోసం హెచ్చరికలు జారీ చేసింది. దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నీటిని కాచి తాగాలని, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపింది. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ఆరోగ్యశాఖ సూచించింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు అందుబాటులో ఉన్నాయని ప్రజలకు తెలియజేసింది.
Read Entire Article