తెలంగాణ నుంచి వారిద్దరిని రాజ్యసభకు పంపండి.. ఢిల్లీలో ఖర్గేను కలిసిన జగ్గారెడ్డి

1 week ago 2
Jagga Reddy On Telangana Rajya Sabha Mp Posts: తెలంగాణలో రాజ్యసభ ఖాళీ అయిన స్థానాలు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారితో కూడా మాట్లాడానన్నారు జగ్గారెడ్డి. వీ హనుమంతరావు గారికి,జెట్టి కుసుమ కుమార్ గారికి రాజ్యసభ ఇవ్వాలని కోరానన్నారు. రాహుల్ గాంధీనీ, మల్లికార్జున్ ఖర్గేనీ కలవడానికి ఢిల్లీ వచ్చానన్నారు. మల్లికార్జున ఖర్గేనీ కలిసి వీ,హనుమంతరావుకి, జెట్టి కుసుమ కుమార్ కి రాజ్యసభ ఇవ్వాలని కోరానన్నారు. ఖర్గే కమిటీలో చర్చిస్తామని హామీ ఇచ్చారన్నారు.
Read Entire Article