తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా నిధులు విడుదల

6 months ago 8
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త తెలిపింది. పెండింగ్ బిల్లుల విడుదలకు రూ.700 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.392 కోట్లు సప్లిమెంటరీ వేతన బిల్లులకు జమ చేశారు. ఉద్యోగుల ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు ధృవీకరించారు. ఇంకా రూ.10 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని కూడా విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
Read Entire Article