తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. 28 వేల మంది పెన్షన్‌దారుల నుంచి రూ .60 కోట్లు రికవరీ

10 months ago 19
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సుమారు 28 వేల మందికి సంబంధించిన 60 కోట్ల రూపాయల పింఛను మొత్తాన్ని తిరిగి రాబట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అలానే ఈ 28 వేల మంది పేర్లను పింఛన్ల జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరి ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. ఎవరి పింఛన్లు రికవరీ చేస్తున్నారు.. ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు కథేంటో తెలుసుకోవాలంటే తెలియాలంటే ఇది చదవాల్సిందే.
Read Entire Article