రైతు భరోసా పంట పెట్టుబడి సాయంపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల కీలక అప్డే్ట్ ఇచ్చారు. అర్హులైన రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు చేస్తామన్నారు. వచ్చే నెల మెుదటి వారంలోగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందజేస్తామని చెప్పారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు.