తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు

11 months ago 15
యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు బోనస్ చెల్లించడంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ధాన్యం సేకరించిన వెంటనే సన్న ధాన్యం పండించిన అన్నదాతలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ జమ చేసేలా చర్యలు మొదలుపెట్టింది. ఈ సీజన్‌లో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తుండగా.. అందుకు రూ.1500 కోట్లు అవసరం కానున్నాయి.
Read Entire Article