తెలంగాణ సరిహద్దులో పేలిన ల్యాండ్‌మైన్.. అక్కడికక్కడే ముగ్గురు పోలీసులు మృతి..

10 months ago 24
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టులు జరిపిన ల్యాండ్‌మైన్ దాడిలో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. ములుగు జిల్లా వాజేడు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టులు వ్యూహాత్మకంగా పోలీసులను మందుపాతర వద్దకు రప్పించి పేల్చారు. ఈ దాడితో పోలీసు శాఖలో విషాదం నెలకొంది. ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Entire Article