తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఏకే సింగ్..

4 days ago 10
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌ని నియమించాలని.. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సింగ్, గతంలో ఝార్ఖండ్ హైకోర్టులో న్యాయమూర్తిగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన కుటుంబంలో చాలామంది న్యాయమూర్తులుగా సేవలు అందించారు. ఈ నియామకానికి సంబంధించిన నిర్ణయాన్ని కొలీజియం మే 26న తీసుకుంది. ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. ఆమోదం లభిస్తే..ఏకే సింగ్ తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Read Entire Article