తెలంగాణకు కేంద్రం శుభవార్త.. రూ.9,584 కోట్లు విలువైన ప్రాజెక్టులకు ఆమోదం

1 month ago 6
:AMRUT 2 0 Telangana Projects: తెలంగాణకు కేంద్రం నుంచి శుభవార్త అందింది. అమృత్ 2.0 పథకం కింద రాష్ట్రానికి రూ.9,584 కోట్ల విలువైన 252 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటిల్హైలో దరాబాద్‌లో సీవేజ్ ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించారు. అలానే నిజాం నగల తరలింపుపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నగలు ప్రస్తుతం ఆర్‌బీఐలో భద్రంగా ఉన్నాయని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు.
Read Entire Article