తెలంగాణకు మరికొందరు ఐపీఎస్‌లు కావాలి.. అమిత్ షాకు సీఎం రేవంత్ రిక్వెస్ట్

2 days ago 2
తెలంగాణకు మరికొందరు ఐపీఎస్‌లను కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను రిక్వెస్ట్ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. అమిత్ షాను కలిపి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 83 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారని.. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఆ సంఖ్యను 103కు పెంచాలని కోరారు.
Read Entire Article