తెంలగాణలో వచ్చే ఐదు రోజులు మిశ్రమ వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో వర్షాలు, ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని అన్నారు.