తెలంగాణకు విరాళాల వెల్లువ.. ఎస్బీఐ ఉద్యోగులు రూ.5 కోట్ల వితరణ

1 year ago 23
మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చి ఖమ్మం నగరాన్ని కకావికలం చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం వరద విధ్వంసాన్ని చవిచూసింది. ఎటుచూసినా హృదయవిదాకర దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇళ్లలోకి వరద 10 అడుగులు మేర ముంచెత్తింది. ఇక, మున్నేరుకు రెండువైపులా ఎక్కడ చూసినా.. వాహనాల ఇంజిన్ల భాగాలు విడదీసి శుభ్రం చేస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. వరద ఉద్ధృతి తగ్గినా ఇంకా ఆ ప్రభావం తొలగలేదు. వరద అనంతరం పేరుకుపోయిన బురదతోపాటు సమస్యలు ఒకదాని వెంట మరోటి మేటవేస్తున్నాయి
Read Entire Article