తెలంగాణలో ఆ స్టేషన్‌కు మహర్దశ.. రూ.26.49 కోట్లతో అభివృద్ధి.. ఇక్కడ నుంచే ఆ రైళ్లన్నీ..

9 months ago 17
మహబూబాబాద్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకుంటోంది. రూ.26.49 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు 92 శాతం పూర్తయ్యాయి. స్టేషన్ భవనం, వేయిటింగ్ హాల్, కవర్ ఓవర్ ప్లాట్‌ఫార్మ్‌లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా ఇది మరో ముఖ్యమైన అడుగు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.
Read Entire Article