తెలంగాణలో కొత్త పెన్షన్లకు ఫీల్డ్ వెరిఫికేషన్.. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

2 hours ago 2
తెలంగాణ ప్రభుత్వం కొత్త చేయూత పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. జులై 31తోనే పెన్షన్ల కోసం దరఖాస్తులకు గడువు ముగిసింది. కానీ ప్రజల నుంచి వచ్చిన వినతులు, అభ్యర్థనలతో వీటి గడువును ఈ నెల 15 వరకు పొడిగించింది. కొత్తగా మరో రెండున్నర లక్షల పింఛన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే.. దరఖాస్తుల పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ సర్కారు తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది.
Read Entire Article