తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ ప్రాంతాల మీదుగా ట్రాక్, పూర్తయిన సర్వే

1 month ago 4
తెలంగాణ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలో మరో రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. వికారాబాద్‌-కృష్ణాల మధ్య రైల్వే లైన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు. ట్రైన్ లైన్ వెళ్లే ఆయా ప్రాంతాలను సైతం వెల్లడించారు. ఇప్పటికే సర్వే పూర్తయిందని.. నిర్మాణం విషయంలో నెలకొన్ని సందిగ్ధత పూర్తయ్యాక పనులు మెుదలుపెట్టనున్నట్లు చెప్పారు.
Read Entire Article