తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ ప్రాంతాల మీదుగానే, గోవాకు త్వరగా చేరుకోవచ్చు

11 months ago 24
వికారాబాద్ నుండి కృష్ణా వరకు ప్రతిపాదిత రైల్వే లైన్ అలైన్‌మెంట్ మార్పు చేశారు. దీని దూరం 130.28 కి.మీ.కు పెరిగింది. అంచనా వ్యయం రూ. 2,784.11 కోట్లకు చేరింది. కొడంగల్ పారిశ్రామిక కారిడార్ మీదుగా మార్గం సవరించారు. తునికిమెట్లలో కొత్త స్టేషన్ ప్రతిపాదించబడింది. ఈ మార్పుల వల్ల గోవాకు ప్రయాణ దూరం 40 కి.మీ. వరకు తగ్గే అవకాశం ఉంది.
Read Entire Article