తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు.. ఈ ప్రాంతాల మధ్యే.. సమీక్ష సమావేశంలో సీఎం..

6 months ago 10
తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు. వికారాబాద్–కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులు వేగవంతం చేయాలని.. ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు రైల్వే లైన్ ప్రతిపాదన చేశారు. రీజనల్ రింగ్ రైల్ అవసరం, శంషాబాద్–చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును కూడా పరిశీలించాలని ఆయన అధికారులకు సూచించారు.
Read Entire Article