తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు.. ఈ మార్గాల్లోనే, పూర్తయిన సర్వే

10 months ago 13
తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా రైల్వే లైన్లు నిర్మించేందుకు సిద్ధమైంది. అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్-కాజీపేట మార్గంలో రెండు అదనపు లైన్ల నిర్మాణానికి తాజాగా తుది సర్వే పూర్తయింది. రూ.2,837 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే రద్దీ తగ్గి రైళ్ల రాకపోకలు వేగవంతమవుతాయి. ప్రస్తుతం ఈ మార్గంలో ట్రాక్ కెపాసిటీ 128 శాతానికి చేరింది.
Read Entire Article